తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చేర్చారు. ఆమెను ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. కాగా...
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన వారు మహమ్మారి బారిన పడగా తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరాని కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బాసర ఐఐఐటీలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి మీరు వెళ్లరు. మా లాంటి వారు వెళ్లి సమస్యలను...
పంజాబ్- హర్యాన హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఒక ముస్లిం అమ్మాయికి 16 ఏళ్లు రాగానే ఆమె ఇష్టానుసారం వివాహం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇటీవల 21 ఏళ్ల అబ్బాయి, 16 ఏళ్ల...
కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. అగ్నిపథ్ సైనిక నియామక పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఓ కీలక ప్రకటన...
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసానికి పాల్పడిన వారిలో ఇప్పటివరకు 46 మందిని అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. ఈ ఘటనలో మిగిలిన వారికోసం గాలిస్తున్నట్లు చెప్పారు....
తెలంగాణ: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టు విడవడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందే అంటూ విద్యార్థులు ఎండ, వానని సైతం లెక్కచేయకుండా ఆందోళన చేస్తున్నారు. సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్...
ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కౌలురైతు భరోసా యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..జనసేనకు ప్రజలతో మాత్రమే పొత్తు ఉందని.. రాష్ట్రం బాగు కోసం తమను...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...