సికింద్రాబాద్ లో జరిగిన పోలీసుల కాల్పుల్లో దామెర రాకేష్ చనిపోయాడు. రాకేష్ మరణ వాంగ్మూలంలో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తన మరణానికి కారణం అని స్టేట్మెంట్ ఇచ్చి చచ్చి పోయిండు Under...
తెలంగాణ: టీఆర్ఎస్ కు గ్రేటర్ హైదరాబాద్ లో బిగ్ షాక్ తగిలింది. ఖైరతాబాద్ కార్పొరేటర్ పీ.విజయారెడ్డి కాంగ్రెస్ టిపిసిసి చీఫ్ భేటీ ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం ఆమె టిఆర్...
దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. బుధవారం నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ...
పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తొలిసారి పదో తరగతి విద్యార్థులకు బెటర్మెంట్ అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మాత్రమే...
ఏపీ: ఆత్మకూరు ఉప ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం ఆరుగురుతో బిజెపి స్టార్ క్యాంపైన్ ను రంగంలోకి దింపనుంది. సినీ హీరోయిన్ జయప్రద కూడా ఆత్మకూరు ప్రచారానికి వస్తున్నారు. విజయవాడ, నెల్లూరు జిల్లా...
నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడి (ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్) ప్రశ్నించడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా నిరసిస్తున్నారు. దీనితో నేడు ఖైరతాబాద్ లో కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్...
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టు విడవడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందే అంటూ విద్యార్థులు గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ సందర్శించి తమ...
ఏపీ: గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తుండగా తాజాగా దానిపై సీఎం జగన్ సంతకం చేశారు. జిల్లాల కలెక్టర్లు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...