విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. పేదరికంతో ఏ ఒక్కరు విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతో..ఇంట్లో ఎంత మంది చదివితే అంత మందికి జగనన్న వసతి దీవెన హామీ...
ఏపీలో నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో 24 మంది మంత్రులు రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 11 వ తేదీన కొత్త కేబినేట్ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో.....
టీఆర్ఎస్ ప్రభుత్వం ఒంటిపూట బడుల టైమింగ్స్ పై కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పాఠశాలల సమయం కేవలం 11 : 30 వరకు ఉండగా..ప్రస్తుతం ఎండలు తీవ్రత తగ్గడంతో నేటి నుంచి తెలంగాణ...
ఏపీ గ్రామాలకు కేంద్రం ప్రభుత్వం చక్కని శుభవార్త చెప్పింది. తాజాగా కేంద్రం అమలు చేసిన గ్రామ ఉజ్వల పథకాన్ని మరింత స్థాయిలో పెంపొందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా దేశంలో...
ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే ఎస్సీ అభ్యర్థులకు సంబంధించి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. TSPSC నిర్వహించే గ్రూప్ 1, 2, 3,4 కోసం 33 జిల్లాల్లో ఉచిత కోచింగ్ సెంటర్...
ఏపీ లో త్వరలో కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. దీంతో ఏపీలో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఈరోజు కేబినెట్ జరిగిన అనంతరం..ఏపీ మంత్రులంతా రాజీనామా చేయనున్నారు. మొత్తం 25 మంది...
గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల ఎంపికపై మార్పులు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంతో ఈ అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్ని గ్రూప్ లలో ఇంటర్వ్యూలు...
కేసీఆర్ సర్కార్ దళితులకు దళితబంధు పథకం అమలు కొంత ఆదుకున్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని అమలు చేసారు. ఈయన కొల్గూరు గ్రామంలో 129 మంది దళిత బంధు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...