గుర్తుతెలియని వ్యక్తులు ప్రధాని మోడీని చంపేస్తామని ముంబైలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి బెదిరింపు మెయిల్ పంపడంతో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధాని మోడీ హత్య చేస్తున్నామని, అందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు...
జగన్ సర్కార్ ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. జగనన్న కాలనీల్లో పెద్దగా ఇళ్లు కట్టుకోవాలని అనుకునే వారి కలలు నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం ఇస్తుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. అతి తక్కువ...
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు కేవలం వారం రోజుల ముందుగా షెడ్యూల్ విడుదల చేయడంపై విమర్శలు రావడంతో ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన...
ఏపీ నిరుద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. తాజాగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 292 పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీకి...
హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. దీనికోసం సూపర్ సేవర్ అనే పేరుతో కొత్త కార్డును అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డుతో రూ.59తో సెలవుల్లో రోజంతా మెట్రోలో తిరగొచ్చని ఆయన...
గద్వాల జిల్లాలోని కేటీ దొడ్డి మండలం ఇర్కిచెడు గ్రామంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకొంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు దళిత వర్గము ప్రయత్నం చేయగా, మరో వర్గం ఇక్కడ పెట్టడం...
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు మున్సిపల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. చైర్ పర్సన్ లక్ష్మి అద్యక్షతనలో జరిగిన ఈ సమావేశంలో 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష మాట్లాడుతూ తమ వార్డులో నీటి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...