తెలంగాణ ప్రజలపై మరో భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు, సిలిండర్ ధరలు పెరగగా సర్కార్ మరో షాక్ ఇచ్చింది. 14 శాతం విద్యుత్ చార్జీలను పెంచుతూ TSERC గ్రీన్...
తెలంగాణలో గత కొద్దిరోజుల నుండి వరి వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పండే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ మహా యుద్ధాన్నే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పీయూష్...
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల ఊహించని పరిణామం ఎదురైంది. యాదాద్రి జిల్లాలోని మోటకొండూరు నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వెళ్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. ఏ ప్రమాదంలో వైయస్సార్ టిపి...
బోయిగూడ సంఘటన పై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తుక్కు పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మృతి చెందడం అత్యంత బాధాకరం. అగ్నిప్రమాదం పై సమగ్ర విచారణ...
హైదరాబాద్- బోయిగూడ అగ్ని ప్రమాదంలో 10 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో...
తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. అమెరికాలో 2 కంపెనీల ప్రతినిధులతో మంత్రి కే. తారకరామారావు సమావేశం అయ్యారు. తెలంగాణలో తమ పరిశోధన అభివృద్ధి, డిజి టెక్ కార్యాలయాలను ఫిస్కర్, కాల్...
తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. జూలై 14,15,18,19,20వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్టు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందులో జులై 14, 15వ తేదీల్లో అగ్రికల్చర్, జులై 18,19,20...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...