టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లా వీలు దొరికినప్పుడల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మానవత్వం చాటుకున్నారు. తన జన్మదిన కానుకగా దుబ్బాక నియోజకవర్గానికి ఆధునిక వసతులతో కూడిన ఫ్రీ అంబులెన్స్ అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే...
పీసీసీ బాధ్యతల నుంచి తనను అధిష్ఠానం తప్పించడంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనకు ఝలక్ ఇవ్వడం కాదని.. తానే ఆయనకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. పార్టీలో ప్రస్తుత...
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తుంది. రాంచీలోని రిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన చికిత్స కోసం దిల్లీ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే రిమ్స్...
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి సస్పెన్షన్ కు గురయ్యారు. టీడీపీ సభ్యుల ప్రవర్తన సరికాదని..సభ గౌరవాన్ని భ్రష్టు పట్టుస్తున్నారన్నారు స్పీకర్. పదేపదే సభకు అడ్డుపడుతున్నారని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను ఈ...
రాష్ట్రపతి భవన్లో సోమవారం అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా కిన్నెర మొగిలయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కాగా కేంద్రం పలు...
ఉద్యోగ ప్రకటన పై సిఎం కేసిఆర్ క్లారిటీ ఇచ్చారు. ఇకపై ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తాం అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించి ఓ రిపోర్టర్...
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. పోయినసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయవంతం అయ్యాం. ఏకంగా 88 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అప్పుడు ముందస్తు ఎన్నికలకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...