తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తెరాస పార్టీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు కేసీఆర్. పోయినసారి మేము ముందస్తు ఎన్నికలకు వెళ్లి 88 సీట్లు సాధించాం. ఈసారి ఆ సంఖ్య మరింత పెరగబోతుందన్నారు. అంతేకాదు...
జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. దేశ రాజకీయాల్లో సమూలమైన మార్పులు రావాల్సి ఉంది. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. జాతీయ పార్టీ వచ్చే అవకాశం ఉంది. అందులో...
కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. TRSLP సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం సేకరించాలని తీర్మానం చేస్తాం. పంజాబ్ తరహాలో కేంద్రం ధాన్యాన్ని సేకరించాలి....
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి టీపీసీసీ వేటు వేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయనను అదనపు బాధ్యతల నుండి తొలగించింది. ఖమ్మం, కరీంనగర్, భువనగిరి, ఎన్ఎస్ యుఐ, మహిళా కాంగ్రెస్,యూత్ కాంగ్రెస్ బాధ్యతలను...
టిఆర్ఎస్ఎల్పీ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..కీలక నిర్ణయం ప్రకటించారు. యాసంగిలో వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు. ఉగాది...
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుతో ఉత్సాహంతో ఉంది. మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు సిద్ధం అవుతోంది. పంజాబ్ ఇచ్చిన గెలుపు కిక్ తో హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లను నెక్స్ట్...
తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నేతల మీటింగ్ ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో గాంధీభవన్ అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మానవతా రాయ్, ఈరవర్తి అనిల్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో...
ఇవాళ జరిగిన టిఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ లో హిందూ పండిట్ లను చంపినప్పుడు బిజెపి ప్రభుత్వం అధికారంలో లేదా అని ప్రశ్నించారు. రైతుల సమస్యలు పక్కదోవ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...