నిజామాబాద్ జిల్లా బోధన లో నిన్న ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన విషయంలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....
ఇవాళ జరిగిన టిఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఉద్యమం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం కంటే ఉధృతంగా ఆందోళనలు చేపడతామన్నారు. ఈనెల...
తెలంగాణలో మళ్లీ జనశక్తి నక్సల్స్ పురుడుపోసుకోనున్నాయా? తాజాగా రాష్ట్రంలో మాజీ నక్సల్స్ సమావేశం ఇప్పుడు ఈ వార్తలకు ఆజ్యం పోస్తున్నాయి. జనశక్తి సెక్రటరీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల అటవీ ప్రాంతంలో 80 మందితో...
సీఎం కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ భవన్ లో టిఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పి చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు హాజరు అయ్యారు. యాసంగి వరి...
తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ లో నిన్న జరిగిన ఘటనతో బోధన్ బంద్కు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ ఉదయం నుంచి బోధన నగరంలో బంద్ కొనసాగుతోంది. శివాజీ విగ్రహం తో...
మామూలుగా చికెన్ ధరలు మా అంటే కేజీకి రూ.200 ఉంటుంది. లేదంటే 250 మహాఅయితే 300 ఉంటుంది. కానీ ఆ శ్రీలంకలో చికెన్ రేట్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. రూ.200 కాదు కిలో చికెన్...
ఎల్జేడీ అధినేత శరద్యాదవ్ సంచలన నిర్ణయం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది. ఎల్జేడీని ఆర్జేడీలో విలీనం చేశారు. దీనితో బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భాజపాను ఓడించేందుకు...
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బర్త్ డే సందర్బంగా కేసీఆర్ శుభాకాంక్షలు తెలపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టిఆర్ఎస్ ను వీడిన ఈటల బీజీపీలో చేరారు. ఆనాటి నుండి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...