ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ రామకృష్ణ మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఇటీవల కాలంలో పాత్రికేయులు గుండె సంబంధ సమస్యలతో మృతి...
కాసేపట్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు ఇలాంటి నిర్ణయం ఎవరు తీసుకోలేదు. పంజాబ్ చరిత్రలో నేడు అతి పెద్ద...
ప్రస్తుతం ఏపీ సర్కార్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడారు. దేవాలయాల్లో అన్ని కులాలకు అన్నదాన సత్రాలు ఉన్నాయని...
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న వేళ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్పై సైనిక ఆపరేషన్ను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఉక్రెయిన్పై దాడులు నిలిపివేసి.. ఆ దేశ...
సమ్మక్క సారలమ్మలపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చిన జీయర్ వ్యాఖ్యలపై భక్తులు, రాజకీయ నాయకులు మరోవైపు ఆదివాసీ సంఘాల నాయకులు బహిరంగ క్షమాపణలు...
భవిష్యత్ కోసం మౌలిక సదుపాయాలపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓ ప్లాన్ అంటూ లేదని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి విమర్శించారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..టిఆర్ఎస్...
చిన జీయర్ స్వామిపై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు. ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క సారక్కను అవమానించేలా దేవతల మీద దుర్మార్గంగా మాట్లాడారని, అయినా ఈ ఘటనపై సీఎం స్పందించకపోవడం బాధాకరం...
టెన్త్ విద్యార్థులకు అలర్ట్..ఇప్పటికే ఇంటర్ పరీక్షల్లో మార్పులు చేయగా తాజాగా టెన్త్ పరీక్ష షెడ్యూల్ లో మార్పులు చేశారు. మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తాయని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...