5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ విజయం సాధించింది. కానీ ఉత్తరాఖండ్ రాష్ట్ర సిట్టింగ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓడిపోయారు....
ఏపీలో ప్రభుత్వ ఖాళీ పోస్టులు, ఉద్యోగాలపై అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉద్యోగ ఖాళీలపై వివరించాలని సభ్యులు కోరగా..ప్రభుత్వం ఈ విధంగా సమాధానమిచ్చింది. అన్ని...
స్టార్ నటుడు సోనూసూద్ కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల ముందు సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె పంజాబ్ లోని మోగా నియోజకవర్గం...
డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఎన్ఆర్ ఇళంగోవన్ కుమారుడు రాకేశ్ ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాకేశ్ పుదుచ్చేరి నుంచి మరో వ్యక్తితో కలిసి చెన్నై వెళ్తుండగా కారు అదుపుతప్పి...
పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో విజయం వైపు నడిపించినందుకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..పంజాబ్లో...
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పంజాబ్లోనూ చేతులెత్తేసింది కాంగ్రెస్. అక్కడ ఆమ్ఆద్మీ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్...
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది. మెజారిటీ సీట్లు దక్కుంచుకున్న ఆప్ పార్టీ. బీజేపీ. కాంగ్రెస్ ను ఊడ్చేసిన చీపురు పార్టీ. దీనితో ఢిల్లీలో ఆప్ కార్యకర్తలు సంబరాలు...
పంజాబ్ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతుంది. పంజాబ్ లో మొత్తం స్థానాలు 117 కాగా..తాజా ఫలితాల ప్రకారం ఆప్ 89 స్థానాలు అధిక్యంలో ఉంది. దీనితో ప్రభుత్వ ఏర్పాటు దిశగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...