ఏపీ వైసిపిలో విషాదం నెలకొంది. ఏపీ పరిశ్రమలు ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందారు. గత వారం రోజుల పాటు దుబాయ్ పర్యటనలో మంత్రి గౌతమ్ రెడ్డి ఉన్నారు....
ఏపీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మరో ఘోర అవమానం జరిగింది. పవన్ కళ్యాణ్ నర్సాపురం బహిరంగ సభలో మాట్లాడుతున్న సమయంలో… కొంత మంది జనసేన పార్టీ నేతలు...
బ్రిటన్ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి కూడా ఐసోలేషన్ అవసరం లేదని కీలక ప్రకటన చేసింది. ఈ నిబంధన వచ్చే వారం నుంచి బ్రిటన్ దేశ...
సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. ముడి చమురు ధరలు పెరిగితే.. ఇండియాలోనూ పెట్రోల్, డీజిల్ ధరలను దేశీయ చమురు కంపెనీలు పెంచుతాయి. ఇప్పటికే విపరీతంగా...
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. శనివారం పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పుట్ట మధు మాట్లాడుతూ .....
సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తను ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీలో చేరికపై సంచలన వ్యాఖ్యలు చేశారు...
ఏపీ పోలీసులపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీసులని చూస్తే జాలితో కూడిన అసహ్యమేస్తోందని ఫైర్ అయ్యారు. తమపై వైసీపీ దాడులు చేస్తున్నా, వారి అరాచకాలకి పోలీసులు కొమ్ముకాస్తూనే ఉన్నారంటూ...
తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా 2 లక్షల మందికి ఈ పథకాన్ని అమలు చేసేలా 20 వేల కోట్లను కేటాయిస్తామని కేసీఆర్ ప్రకటించారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...