చైనాకు మరోసారి భారీ షాక్ ఇచ్చింది భారత్. ఇప్పటికే చైనాకు చెందిన పలు యాప్స్ ను బ్యాన్ చేసిన ఇండియా తాజాగా మరో 54 యాప్స్ ని బ్యాన్ చేస్తూ ఝలక్ ఇచ్చింది....
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రధాన, సమాధానాలు అలాగే ప్రాక్టికల్ తరగతులు బోర్డు వచ్చే వారం...
మీడియా సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. జాతీయ పార్టీ పెడుతారా.. అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. జాతీయ పార్టీని పెట్టకూడదా...
రాజ్యాంగాన్ని మార్చాల్సిందే నని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ఒక జర్నలిస్ట్ .. రాజ్యాంగం మార్చాలని వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నారా అని అన్నారు....
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రగతి భవన్ వేదికగా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ విషయాలపై మాట్లాడుతారో అని...
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం చిలికిచిలికి గాలి వానలా మారింది. విద్యార్థులు మతపరమైన వేషధారణతో కళాశాలకు రావద్దని హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. 14వ తేదీ నుంచి కళాశాలలను, స్కూళ్లు ఓపెన్...
గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మెంబెర్షిప్ సమీక్షలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమీక్షలో రేవంత్ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన...
గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మెంబెర్షిప్ సమీక్షలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమీక్షలో రేవంత్ మాట్లాడుతూ..దేశంలోనే డిజిటల్ మెంబెర్షిప్ లో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...