ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న పార్లమెంటులో ఏపీ,తెలంగాణ విభజనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని కాంగ్రెస్ పై మండిపడ్డారు. అయితే దీనిపై తెలంగాణ మంత్రి తలసాని...
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్కు ఊహించని షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మధు మోహన్ కాషాయ కండువా కప్పుకున్నారు. దిల్లీలోని తెలంగాణ బీజేపీ ఇంఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో...
బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి డీకే అరుణకు ఊహించని షాక్ తగిలింది. ఆమె కూతురుపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు అయింది. కోర్టు ఆదేశాలతో IPC 323, 336,...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ రంగంలో దూకుపోతుంది. ముఖ్యంగా ఐటీ శాఖా మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణకు అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ అంతర్జాతీయ...
సీనియర్ జర్నలిస్టు, నీటిపారుదల రంగ నిపుణుడు నిమ్మకాయల శ్రీరంగనాధ్ గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్ళు. తూర్పు...
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని అన్నారు. నేను తెలంగాకు వ్యతిరేఖం కాదని.. అయితే విభజనకు అనుసరించిన పద్దతి...
కేంద్రమంత్రి అమిత్ షా ముచ్చింతల్లో పర్యటిస్తున్నారు. శ్రీరామనగరంలోని 108 దివ్యక్షేత్రాలు దర్శించుకుంటున్న అమిత్ షా.. యాగశాల పూజల్లో పాల్గొననున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘన...
కర్ణాటకలో ‘హిజాబ్’ వివాదం ముదురుతోంది. నేడు కర్ణాటక హైకోర్ట్ ముందుకు ఈ వివాదం చేరింది. గత కొన్ని రోజులుగా కర్ణాటకలోని ఉడిపి, చిక్ మంగళూర్, బెళగావి తదితర జిల్లాల్లో ఈ వివాదం సాగుతోంది....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...