టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో మోదీ అసలు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడారని మంత్రి ఎద్దేవా చేశారు. ఇప్పుడు విభజన చట్టం గురించి ఎందుకు వచ్చిందని.....
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ, విభజనపై చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా.. దిష్టిబొమ్మను...
పార్లమెంట్ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని అన్నారు. నేను తెలంగాకు వ్యతిరేఖం కాదని.. అయితే విభజనకు అనుసరించిన పద్దతి...
కరోనా కేసులపై తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు సంచలన ప్రకటన చేశారు. కోవిడ్ మూడో వేవ్ తెలంగాణలో జనవరి 28కి భారీగా పెరిగింది. కానీ ఆ తరవాత తగ్గుతూ వచ్చిందన్నారు....
వారసత్వ రాజకీయాలపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు వారసత్వ రాజకీయాలు దేశానికే ప్రమాదకరమని కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్ అర్బన్ నక్సలైట్ల మాదిరిగా ఉందని నిప్పులు చెరిగారు. మహాత్మా గాంధీ...
ఏపీ సీఎం జగన్ ప్రజలకు తీపికబురు చెప్పారు. కాసేపటి క్రితమే… జగనన్న చేదోడు రెండో ఏడాది నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం. ఈ మేరకు మొత్తం రూ. 285.35 కోట్లు విడుదల...
త్రిపురలో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ కుమార్ సాహాలు తమ ఎమ్మెల్యే పదవులతో పాటు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో...
తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడంతో ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఇంటర్ ప్రధాన పరీక్షలకు సంబంధించి షెడ్యూలను కూడా రాష్ట్ర విద్యా శాఖ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...