రాజకీయం

డిగ్రీ విద్యార్థులకు శుభవార్త..సెమిస్టర్‌ పరీక్షల్లో మరిన్ని చాయిస్‌ లు

తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో చాయిస్‌ పెంచేందుకు సిద్ధం అవుతోంది విద్యాశాఖ. ఈ మేరకు ఆరు సంప్రదాయ యూనివర్సీటీల వీసీలతో శనివారం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌...

తిరుమల భక్తులకు శుభవార్త..నేటి నుంచి ప్రారంభం

టీటీడీ తిరుమల భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీవారి పాదాలకు శనివారం నుంచి ఆర్టీసీ సర్వీసులను నడిపేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు ఆర్టీసీ బస్సును శ్రీవారి పాదాలకు ప్రయోగాత్మకంగా నడిపారు....

వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ఆర్ సీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.  రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రోజా.. న‌గ‌రి నియోజ‌క వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచింది. తాజాగా రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది....
- Advertisement -

ఇంటర్​ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

తెలంగాణ: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంకోసారి పొడిగించారు. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు ఈనెల 10 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్...

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై బండి సంజయ్ ఫైర్

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అధికారం చేతిలో ఉంది కదా అనే కండకావరంతో టీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు....

ఇంకోసారి మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తాం: రేవంత్ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ మాటలు నరేంద్రమోదీ ఆలోచనలు, బీజేపీ కుట్రను నిశితంగా గమనించాలి. చైనాలో 68 సంవత్సరాలకు రాజకీయ నాయకులు రిటైర్డ్ కావాలి..2 సార్లకు...
- Advertisement -

ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం..ఆంక్షల సడలింపు..స్కూళ్లు రిఓపెన్

ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ( డీడీఎంఏ) కరోనా ఆంక్షలను సడలిస్తూ...

కేంద్రం కీలక నిర్ణయం..అసదుద్దీన్​ ఒవైసీకి జెడ్​ కేటగిరీ భద్రత

ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఒవైసీకి జెడ్​ కేటగిరీ(సీఆర్​పీఎఫ్​) భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నికల ప్రచారం ముగించుకొని దిల్లీకి తిరిగివస్తుండగా.. ఆయన కారుపై గురువారం...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...