తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో చాయిస్ పెంచేందుకు సిద్ధం అవుతోంది విద్యాశాఖ. ఈ మేరకు ఆరు సంప్రదాయ యూనివర్సీటీల వీసీలతో శనివారం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్...
టీటీడీ తిరుమల భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీవారి పాదాలకు శనివారం నుంచి ఆర్టీసీ సర్వీసులను నడిపేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు ఆర్టీసీ బస్సును శ్రీవారి పాదాలకు ప్రయోగాత్మకంగా నడిపారు....
తెలంగాణ: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంకోసారి పొడిగించారు. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు ఈనెల 10 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్...
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అధికారం చేతిలో ఉంది కదా అనే కండకావరంతో టీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు....
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ మాటలు నరేంద్రమోదీ ఆలోచనలు, బీజేపీ కుట్రను నిశితంగా గమనించాలి. చైనాలో 68 సంవత్సరాలకు రాజకీయ నాయకులు రిటైర్డ్ కావాలి..2 సార్లకు...
ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ( డీడీఎంఏ) కరోనా ఆంక్షలను సడలిస్తూ...
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి జెడ్ కేటగిరీ(సీఆర్పీఎఫ్) భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని దిల్లీకి తిరిగివస్తుండగా.. ఆయన కారుపై గురువారం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...