ఒకపక్క అప్పులు, మరోవైపు నష్టాలతో ఆర్టీసీ కోలుకునేలా కనిపించడం లేదు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు వందల కోట్లలో ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఆర్టీసీ నానాయాతన పడుతోంది. ఎండీగా బాధ్యతలు చేపట్టిన...
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ 2022 పీజీ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 8 వారాల పాటు ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు...
21 బెడ్స్తో బసవతారకం ఆసుపత్రిలో డేకేర్ వార్డ్ను ఆ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. 100 పడకలతో మొదలైన బసవతారకం ఆసుపత్రి నేడు 650 పడకలకు వృద్ది చెందింది. సాధ్యమైనంత వరకు...
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలో పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర విద్యాశాఖ సవరించిన కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. స్కూళ్లలో పరిశుభ్ర వాతావరణం ఉండాలని, పరిసరాల్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని...
యూపీ మీరట్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై ఆగంతకులు కాల్పులు జరిపాయి. ప్రచారం ముగించుకుని ఢిల్లీకి వస్తున్న సమయంలో ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర అసద్ వాహనంపై 3-4...
ఏపీలో గత కొద్దిరోజులుగా పీఆర్సీ రగడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు సంచలన ప్రకటన చేశారు. ఈ నెల ఐదు నుంచి సహయ నిరాకరణ ఉద్యమం ప్రారంభిస్తామని...
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యాసంస్థల్లో ఆన్లైన్ బోధన కూడా కొనసాగించాలని ఆదేశించింది. ఈనెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ బోధన కొనసాగించాలంది. సమ్మక్క జాతరలో కరోనా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...