దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఓ వైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరపెడుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పలు ఆంక్షలను విధించాయి. కరోనా, ఒమైక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో కేరళ...
కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్లాక్చెయిన్, ఇతర సాంకేతికతలను ఉపయోగించి...
2022-23 కోసం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. వరుసగా నాల్గోసారి ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా నిరుపేదలకు ఆమె శుభవార్త చెప్పారు. పీఎం...
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. థర్డ్ వేవ్ లో ఇప్పటికే ప్రముఖ సినీ, రాజకీయ నాయకులు కోవిడ్ బారిన పడగా తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కరోనా పాజిటివ్...
రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రాల కోసం రూ. లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అంతేకాదు ఇవి పూర్తిగా వడ్డీ లేకుండా ఇస్తామని...
2022-23 కేంద్ర బడ్జెట్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనితో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి....
2022-23 కేంద్ర బడ్జెట్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరికాసేట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి ఎర్రటి బ్యాగులోనే డిజిటల్ ఫార్మాట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ను ఆర్థిక...
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దీనితో సర్కార్ పలు ఆంక్షలు విధించింది. బహిరంగ సభలు, ర్యాలీలు, రాజకీయ, మత, సాంస్కృతిక పరమైన కార్యక్రమాల్లో మాస్ గ్యాదరింగ్ కు అనుమతి లేదంటూ జనవరి ఒకటిన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...