ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. థర్డ్ వేవ్ లో ఇప్పటికే ప్రముఖ సినీ, రాజకీయ నాయకులు కోవిడ్ బారిన పడగా తాజాగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కరోనా బారిన పడ్డారు....
కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయా రంగాలపై థర్డ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ సమయంలోనే నేడు ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ అంబులెన్స్లు.. ఇంటింటికి రేషన్ సరఫరా వాహనలు..చెత్త వాహనాలు అన్నీ అలా ప్రారంభించారు. ఇప్పుడు ఫిష్ ఆంధ్రా పేరుతో చేపలు అమ్మేందుకు కూడా ప్రభుత్వం...
టీడీపీ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కన్నుమూశారు. గత ఏడాది కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ముంగమూరు...
ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైల్ పై ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు. ఇటీవలే వారి రిటైర్మెంట్...
తెలంగాణ ప్రజల జీవన చిత్రాన్ని తన కెమెరా లెన్స్ లో బంధించి, భద్రపరిచి, ప్రజలకు అందించిన గొప్ప ఛాయా చిత్రకారుడు భరత్ భూషణ్. పోరాటాలు, ఉద్యమాలు, స్రుజనాత్మకత,
ప్రశ్నించే తత్వం, తర్కం ఉన్న ఓరుగల్లు...
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వద్ద టీపీసీసీ తరపున టీపీసీసీ అధికార ప్రతినిధి & సమన్వయ కర్త బోరెడ్డి అయోధ్య రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..పేదలను లక్ష్యంగా చేసుకుని...
ఏపీ: ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంను నెల్లూరు జిల్లాలో కలపడంపై నిరసనతో కందుకూరు దద్దరిల్లింది. కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం జేఏసీ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. కందుకూరు రెవిన్యూ డివిజన్ యధావిధిగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...