ఏపీ: ఏడుగురు న్యాయవాదులకు పదోన్నతి లభించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు మేరకు సోమవారం జాబితా విడుదలైంది. వీరందరికి ఏపీ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి పొందారు....
ప్రస్తుతం ఏ ఇంట్లో చూసిన జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు కనిపిస్తున్నారు. అయితే ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో సీజనల్ వ్యాధులు పెరిగాయి. జ్వరాలకు కూడా ఇదే కారణంగా చెప్పవచ్చు. అయితే తమకు...
మామూలుగా పార్టీ సభలు అంటే ఆ హడావుడే వేరు. వచ్చిన జనాలను ఉత్తేజపరుస్తూ పాటలు, దానికి తగ్గ స్టెప్పులు వేస్తుంటారు. అంతేకాదు రాజకీయ నాయకులు వారి పేర్ల మీద ప్రత్యేకించి పాటలు రాయించుకొని...
టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సమయం దొరికినప్పుడల్లా టిఆర్ఎస్ ను ఇరకాటంలో పెడుతున్నారు. తాజాగా కొద్దిరోజుల క్రితం...
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్ష...
నేడు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బదిలీపై మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందిన ఉపాధ్యాయుడు జేత్రామ్ కుటుంబాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్...
ఏపీకి కేంద్రం తీపికబురు చెప్పింది. ఏపీకి రూ. 2,123 కోట్ల రుణం ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. విద్యుత్ రంగ సంస్కరణలు అమలుకు గాను ఏపీ, రాజస్థాన్ లకు అదనపు ఆర్థిక వనరుల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...