రాజకీయం

Flash: ఏపీ న్యాయవాదులకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి

ఏపీ: ఏడుగురు న్యాయవాదులకు పదోన్నతి లభించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు మేరకు సోమవారం జాబితా విడుదలైంది. వీరందరికి ఏపీ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి పొందారు....

తెలంగాణలో ఫీవర్ సర్వే..వెలుగులోకి షాకింగ్ నిజాలు

ప్ర‌స్తుతం ఏ ఇంట్లో చూసిన జ్వ‌రం, జలుబు, దగ్గుతో బాధ‌ప‌డుతున్న వారు కనిపిస్తున్నారు.  అయితే ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డ‌డంతో సీజ‌న‌ల్ వ్యాధులు పెరిగాయి. జ్వ‌రాలకు కూడా ఇదే కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. అయితే తమకు...

భజన బ్యాచ్ కు షాక్ ఇచ్చిన కేటీఆర్

మామూలుగా పార్టీ సభలు అంటే ఆ హడావుడే వేరు. వచ్చిన జనాలను ఉత్తేజపరుస్తూ పాటలు, దానికి తగ్గ స్టెప్పులు వేస్తుంటారు. అంతేకాదు రాజకీయ నాయకులు వారి పేర్ల మీద ప్రత్యేకించి పాటలు రాయించుకొని...
- Advertisement -

వచ్చే ఎన్నికల లోపు ఆ టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే – రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సమయం దొరికినప్పుడల్లా టిఆర్ఎస్ ను ఇరకాటంలో పెడుతున్నారు. తాజాగా కొద్దిరోజుల క్రితం...

Breaking: సీఎం కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసీఆర్ మేనమామ కమలకర్రావు కన్నుమూశారు. కమలాకర్ రావు మృతి పట్ల కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.

ఏపీ: కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ రెడ్డి..ఏమన్నారంటే?

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్ష...
- Advertisement -

బాధిత కుటుంబాలకు రేవంత్ రెడ్డి పరామర్శ..జీవో 317కు వ్యతిరేకంగా పోరాటం..

నేడు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బదిలీపై మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందిన ఉపాధ్యాయుడు జేత్రామ్​ కుటుంబాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​...

ఏపీకి కేంద్రం తీపి కబురు..రూ. 2,123 కోట్ల రుణం మంజూరు

ఏపీకి కేంద్రం తీపికబురు చెప్పింది.  ఏపీకి రూ. 2,123 కోట్ల రుణం ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. విద్యుత్ రంగ సంస్కరణలు అమలుకు గాను ఏపీ, రాజస్థాన్ లకు అదనపు ఆర్థిక వనరుల...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...