వనమా రాఘవేంద్రకు మరో 14 రోజుల రిమాండ్ పొడిగించింది కోర్టు. గతంలో విధించిన 14 రోజులు రిమాండ్ గడువు ముగియడంతో రాఘవను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. దీనితో ఫిబ్రవరి 4 వరకు వనమా...
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకం అమలుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి దతత్తగ్రామం వాసాలమర్రి, హజూరాబాద్ నియోజకవర్గాల్లో పైలట్ పద్ధతిన పూర్తి స్థాయిలో...
ఏపీ ప్రభుత్వం కొత్త వేతన సవరణ ఉత్తర్వుల వృద్ధ పింఛనుదార్లకు పెద్ద షాకిచ్చింది.. 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారికి ఇచ్చే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్...
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై టిఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికలు వట్టి భ్రమేనని రాష్ట్రంలో ముందస్తూ ఉండదు..వెనకస్తూ జరగదని గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. ముందస్తూ అంటూ...
చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఛైర్పర్సన్, ప్రముఖ వైద్యురాలు శాంత ఇకలేరు. క్యాన్సర్ రోగుల చికిత్సకే తన జీవితాన్ని అంకితం చేసిన వి.శాంత (93) మంగళవారం (19 జనవరి 2021) కన్నుమూశారు. ఆమె...
తెలంగాణ రాష్ట్రంలో ఏడాది గడవకముందే రెండోసారి రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచాలని సర్కారు నిర్ణయించింది. మెరుపు వేగంతో రిజిస్ర్ర్టేషన్ ఛార్జీలు పెంచి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ,...
ఇటీవల కాలంలో దేశంలో చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్, ఫిలిం స్టార్లు వరసగా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా మాజీ ప్రధాని, సీనియర్ రాజకీయ నాయకుడు హెచ్డి దేవెగౌడ...
తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ఫీవర్ సర్వే మొదలు పెట్టనున్నామని మంత్రి హరీష్ రావు నిన్న ప్రకటించారు. సిఎం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...