ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై పరువు నష్టం కేసు వేస్తానని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రకటించారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు పరువునష్టం కేసు వేస్తానని ప్రకటించారు. ఇందుకోసం పార్టీ...
దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఓ వైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తుండగా తాజాగా తమిళనాడు...
తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఈ లేఖలో...
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై కేబినెట్ భేటీలో చర్చించారు. ఇటీవల ఆ రాష్ట్ర...
తెలంగాణలో పని చేస్తున్న పలువురు ఐపీఎస్ లకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ రోజు సమావేశం అయిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ పదోన్నతులకు సంబంధించిన క్లియరెన్స్ ను ఇచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో...
చినజీయర్ స్వామిని తక్షణమే అరెస్ట్ చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్ )రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జాన్ వెస్లీ, టి...
తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లతో, వైద్యాధికారులతో...
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులను ఈ మహమ్మారి విడిచిపెట్టడం లేదు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...