రాజకీయం

ఫ్లాష్- కేజ్రీవాల్​పై ఆ రాష్ట్ర సీఎం పరువు నష్టం దావా!

ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​పై పరువు నష్టం కేసు వేస్తానని పంజాబ్​ ముఖ్యమంత్రి చరణ్​జిత్​ సింగ్​ చన్నీ ప్రకటించారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు పరువునష్టం కేసు వేస్తానని ప్రకటించారు. ఇందుకోసం పార్టీ...

Flash- తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం..పూర్తిస్థాయిలో లాక్​డౌన్!

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఓ వైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తుండగా తాజాగా  తమిళనాడు...

KCRకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..రైతులను ఆదుకోవాలని డిమాండ్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఈ లేఖలో...
- Advertisement -

Flash- ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం..పీఆర్సీ సహా ఆమోదముద్ర వేసింది వీటికే..

సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై కేబినెట్‌ భేటీలో చర్చించారు. ఇటీవల ఆ రాష్ట్ర...

తెలంగాణలో ప‌లువురు ఐపీఎస్ లకు పదోన్నతులు

తెలంగాణలో ప‌ని చేస్తున్న ప‌లువురు ఐపీఎస్ ల‌కు ప్ర‌భుత్వం ప‌దోన్న‌తులు క‌ల్పించింది. ఈ రోజు స‌మావేశం అయిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ప‌దోన్న‌తుల‌కు సంబంధించిన క్లియ‌రెన్స్ ను ఇచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో...

చినజీయర్ స్వామిని అరెస్ట్ చేయాలి..కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ డిమాండ్

చినజీయర్ స్వామిని తక్షణమే అరెస్ట్ చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్ )రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జాన్ వెస్లీ, టి...
- Advertisement -

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఫీవర్ సర్వే

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లతో, వైద్యాధికారులతో...

Flash- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులను ఈ మహమ్మారి విడిచిపెట్టడం లేదు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...