సీఎం జగన్తో నిన్న చిరంజీవి భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీ ప్రధానంగా ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ భేటీపై ఆసక్తికర విషయాలు...
రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది కేంద్రం. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రైతులకు కోన్ని కోట్లు విడుదల చేసింది....
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్లో ‘'ఆస్క్ యువర్ కేటీఆర్' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెటిజిన్లు ఉత్సాహంగా పాల్గొని మంత్రిని ప్రశ్నలు అడగగా సమాధానాలిచ్చారు. కేటీఆర్ కేంద్ర ఐటీ...
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ ఈ వైరస్ వదలడం లేదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా...
అఖిల భారత యాదవ మహాసభ జాతీయ యువజన కో-ఆర్డినేటర్ ఎంపిక నేడు జరిగింది. గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్ ని ఈ పదవిలో నియమిస్తూ జాతీయ యువజన విభాగం అధ్యక్షులు ప్రదీప్ బెహెర...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు.
గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి,
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు,
ప్రగతి భవన్, హైదరాబాద్.
రైతాంగ ప్రయోజనాలకు...
యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేల నిష్క్రమణల పరంపర కొనసాగుతోంది. గత రెండు రోజులుగా ప్రముఖ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరో నలుగురు...
ఓ వైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ ఉద్ధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో దేశంలోని పలు ప్రాంతాల్లో కొత్త ఆంక్షలను...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...