మరికొద్ది రోజుల్లో పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నాయి అన్ని పార్టీలు. సీఎం పీఠం దక్కించుకునేందుకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అదే...
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. గత కొన్ని రోజుల క్రితం కేవలం రోజూ వారీ కేసుల సంఖ్య 10 వేల లోపే ఉండేది. కానీ గత కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య...
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం అవినీతిపై కేంద్రం ఆగ్రహంగా ఉందని..అందుకే చర్యలకు సిద్ధమైందన్నారు. ఈ విషయం తెలిసే కేసీఆర్ కమ్యూనిస్టులు, ఇతర విపక్ష నేతలతో భేటీ అవుతున్నారని...
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వినూత్న మార్పులు తీసుకొస్తున్నారు. ప్రయాణీకులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి ఎ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ.. తనదైన శైలిలో వాటిని...
దేశవ్యాప్తంగా పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు వరుసగా కొవిడ్ బారినపడుతున్నారు. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఇటీవలే కొవిడ్ నిర్ధరణ అయిన ప్రముఖుల్లో ఉన్నారు....
దేశవ్యాప్తంగా పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు వరుసగా కొవిడ్ బారినపడుతున్నారు. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఇటీవలే కొవిడ్ నిర్ధరణ అయిన ప్రముఖుల్లో ఉన్నారు....
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో టెన్షన్ నెలకొంది. తెలంగాణలో గత వారం రోజులుగా కేసుల సంఖ్య డబుల్ అవుతుంది. ఇప్పటికే సామాన్యులతో పాటు పలువురు రాజకీయ...
తెలంగాణ: గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ..కొత్త సంవత్సరంలో తెలంగాణలో విధి బాగోతం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...