పంజాబ్ లో నిన్న ప్రధాని మోడీ కాన్వాయ్ ను అడ్డుకున్న సంఘటన దేశమంతా కలకలం రేపింది. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ పై ఆగిపోయింది. ఈ...
పంజాబ్ లో నిన్న ప్రధాని మోడీ కాన్వాయ్ ను అడ్డుకున్న సంఘటన దేశమంతా కలకలం రేపింది. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ పై ఆగిపోయింది. ఈ...
ఆశా వర్కర్లకు తెలంగాణ సర్కార్ తీపికబురు చెప్పింది. ఈ మేరకు నెలవారీ ప్రోత్సాహకాలు 30 శాతం పెంచుతున్నట్టు జీఓ విడుదల చేసింది ప్రభుత్వం. దీనితో నెలవారీ ప్రోత్సాహకాలను రూ.7,500 నుంచి రూ.9,750కు పెరగనుంది....
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్టీసీలో కీలక మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల కొత్త విధానాలకు శ్రీకారం చుట్టిన టీఎస్ఆర్టీసీ తాజాగా మరో కొత్త విధానానికి తెర...
భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే విమానంలో సాంకేతిక లోపం లేదా విద్రోహచర్య కారణం కాదని దర్యాప్తు నివేదికలో తేలింది. ఈ ఘటనకు...
వ్యవసాయానికి మరింత ఊతమిచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు గానూ 2022–23 బడ్జెట్లో రుణ వితరణ లక్ష్యాన్ని రూ.18 లక్షల కోట్లకు కేంద్ర ప్రభుత్వం పెంచనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) సాగు...
తెలంగాణ: కరీంనగర్లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టిన బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్ను అరెస్టు చేసిన తీరును తప్పుబట్టిన హైకోర్టు.. వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్ను...
దేశంలో కరోనా మహమ్మారి బీభత్సం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో ఇకపై ఎలాంటి పెద్ద ర్యాలీలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...