తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చింది. మూడేళ్ల క్రితం భారీ సంఖ్యలో బదిలీలు...
దిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల వలయంలోకి జారుకుంటున్నాయి. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం - కేంద్ర...
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులందరిని పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు ఫెయిల్ అయ్యారని...
గత మూడు నెలలుగా తెలంగాణ రైతులు అరిగోస పడుతున్నారని కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాల్లో వరి కుప్పలు, ఇంటి ముందు శవాలుగా ఉంది పరిస్థితి అంటూ...
ఏపీలో సినిమా టికెట్ల ధర తగ్గింపుపై రచ్చ జరుగుతుంటే..తెలంగాణ సర్కార్ మాత్రం టికెట్ల ధర పెంపుపై సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రొడ్యూసర్స్...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏటా ఆరు లక్షల మంది చిన్నారులు జన్మిస్తున్నారని, పుట్టిన వెంటనే వారందరికీ ఆధార్ కార్డులు...
కరెన్సీ నోట్లపై గాంధీజీ బొమ్మ ఉంటుంది. అలా మహాత్మా గాంధీ ఫోటోతో నోట్లు ముద్రించడాన్ని మహాత్మాగాంధీ శ్రేణి అంటారు. కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ బొమ్మ నవ్వుతూ ఉండడాన్ని గమనించారా? కరెన్సీ...
ఫస్ట్ టర్మ్ పరీక్షలు రాసిన 10, 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ శుభవార్త చెప్పింది. దాదాపు 33 లక్షల మంది విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది సీబీఎస్ఈ బోర్డు. టర్మ్ 1 పరీక్షల్లో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...