రాజకీయం

ప్రేమలేఖలు రాసేందుకు దిల్లీకి వచ్చామా?: తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్నదాతలందరికీ తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైతుల పక్షాన ఆరు రోజులుగా దిల్లీలోనే ఉంటూ..ధాన్యం కొనుగోళ్లు విషయంలో కేంద్రం స్పష్టత...

తెలంగాణలో పంజా విసురుతోన్న ఒమిక్రాన్‌..అక్కడ 10 రోజుల పాటు లాక్‌డౌన్‌..!

దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలను ఒమిక్రాన్ కలవరపెడుతుంది. తాజాగా తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మళ్లీ...

రైతులకి కొత్త సంవత్సరం కానుక..ఆరోజే ఖాతాల్లోకి డబ్బులు

రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే వాటిలో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి. పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులను రైతులకు అందించేందుకు మోదీ సర్కార్...
- Advertisement -

తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు జరిమానా

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నాలుగేళ్లుగా కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై రూ. 10 వేలు జరిమానా కూడా విధించింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు...

మేడారం మహాజాతరకు టీఎస్‌ఆర్టీసీ రెడీ..3845 ఆర్టీసీ బస్సులు సిద్ధం

తెలంగాణలోని అతి పెద్ద గిరిజన పండుగ మేడారం మహాజాతరకు టీఎస్‌ఆర్టీసీ రెడీ అవుతోంది. సుమారు 21 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో 3,845 బస్సులు నడపాలని నిర్ణయించారు. కాగా వచ్చే ఏడాది...

వ్యాక్సిన్ తీసుకోకుంటే నో జాబ్..నో సాల‌రీ..ఎక్కడో తెలుసా?

పంజాబ్ రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్లు తీసుకోకుంటే..జీతం ఇవ్వ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇలాంటి క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నామ‌ని...
- Advertisement -

న్యూ ఇయర్ వేడుకలు రద్దు..ఆ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న వేళ నూతన సంవత్సర వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగంగా జరిగే వేడుకలను నిషేధించింది. అపార్ట్‌మెంట్‌లలో డీజేల వినియోగంపై...

వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..మరింత తగ్గనున్న వంట నూనె ధరలు..

సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దేశీయ రిటైల్ మార్కెట్లలో వంట నూనె రేట్లు తగ్గించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకు శుద్ధి చేసిన పామాయిల్‌పై ప్రాథమిక...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...