జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్నదాతలందరికీ తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైతుల పక్షాన ఆరు రోజులుగా దిల్లీలోనే ఉంటూ..ధాన్యం కొనుగోళ్లు విషయంలో కేంద్రం స్పష్టత...
దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలను ఒమిక్రాన్ కలవరపెడుతుంది. తాజాగా తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మళ్లీ...
రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే వాటిలో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి. పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులను రైతులకు అందించేందుకు మోదీ సర్కార్...
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నాలుగేళ్లుగా కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై రూ. 10 వేలు జరిమానా కూడా విధించింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు...
తెలంగాణలోని అతి పెద్ద గిరిజన పండుగ మేడారం మహాజాతరకు టీఎస్ఆర్టీసీ రెడీ అవుతోంది. సుమారు 21 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో 3,845 బస్సులు నడపాలని నిర్ణయించారు. కాగా వచ్చే ఏడాది...
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్లు తీసుకోకుంటే..జీతం ఇవ్వమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నామని...
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న వేళ నూతన సంవత్సర వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగంగా జరిగే వేడుకలను నిషేధించింది.
అపార్ట్మెంట్లలో డీజేల వినియోగంపై...
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దేశీయ రిటైల్ మార్కెట్లలో వంట నూనె రేట్లు తగ్గించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకు శుద్ధి చేసిన పామాయిల్పై ప్రాథమిక...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...