తెలంగాణ సీఎం కేసీఆర్ దళితబంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ సహా 4 మండలాల్లో దళితబంధు అమలుపై సమీక్ష నిర్వహించారు. దళితుబంధు ఇప్పటికే అమలు చేస్తున్నాం. దళితులు బాగుపడాలంటూ త్వరలోనే దళితబంధు నిధులను...
రైతు నేత గుర్నామ్ సింగ్ చఢూనీ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. రాజకీయాలను ప్రక్షాళన చేయటమే తమ...
నిన్నటి ఏపీ రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన సభ క్యాపిటల్ కోసం కాదని క్యాపిటలిస్టుల కోసం జరిగిన సభని విమర్శించారు. అమరావతి రియల్ ఎస్టేట్...
'పుష్ప' సినిమా ప్రమోషన్ లో భాగంగా దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన దృష్టిలో భక్తి గీతాలు, ఐటెం సాంగ్స్ ఒక్కటేనని దేవిశ్రీ అన్నాడు. అంతేకాదు 'రింగ రింగా', 'ఊ అంటావా...
ఏపీలోని పాఠశాలలకు ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ...
తెలంగాణ: జీహెచ్.ఎంసీ చరిత్రలో మొదటి సారి కౌన్సిల్ హాల్ కు మీడియా రాకుండా ఆంక్షలు అమలు చేశారు. దీనితో కౌన్సిల్ హాల్ ముందు జర్నలిస్టులు నిరసన చేపట్టారు. జర్నలిస్టులకు మద్దతుగా బీజేపీ కార్పొరేటర్లు...
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఓ విచిత్ర ఆంక్షలను అమలు చేసింది ఆ దేశం. ఉత్తరకొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ మరణించి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో...
కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఉద్ధృతం చేసేందుకు టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తోంది. ఇందుకోసం పార్టీ శ్రేణులందరితో సీఎం కేసీఆర్ నేడు కీలకభేటీ నిర్వహించారు. పార్టీ మీటింగ్లో సీఎం కేసీఆర్ రైతుబంధుపై కీలక...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...