ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తామని పార్లమెంటు సమావేశాలను బహిష్కరించి వచ్చి పది రోజులు గడుస్తున్నా టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై ఎందుకు యుద్ధం చేయడం లేదని తెలంగాణ కాంగ్రెస్...
కొన్నేళ్ల నుంచి టీఆర్ఎస్ నాయకత్వంతో దూరంగా ఉంటూ వస్తున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ మళ్లీ తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారు. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో డీఎస్ సమావేశమయ్యారు.
రేపు...
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలనే రాహుల్ గాంధీపై పలు విమర్శలు చేసిన పీకే తాజాగా మాట మార్చారు. రాహుల్ నాయకత్వం సరిగా లేదని ప్రధాని ఎప్పటికీ కాలేరంటూ ప్రశాంత్...
తెలంగాణ: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్ధమని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో హుజురాబాద్ నుంచే పోటీ చేస్తానని.. పార్టీ...
ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత త్రివిధ దళాల అధిపతులలో సీనియర్గా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు సంబంధిత అధికారులు...
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ఎల్లుండి (శుక్రవారం) ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. తెలంగాణ భవన్లో సీఎం అధ్యక్షతన సంయుక్త సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ...
స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి పోటీ ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు రాయల నాగేశ్వర్ రావ్ (ఖమ్మం), మెదక్...
యావత్ భారతదేశంలోనే 24 గంటల నిరంతర విద్యుత్ అందించే రాష్ట్రంగా పేరొందిన తెలంగాణ సర్కార్ కు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు భారంగా మారాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి 12,185 కోట్ల నష్టాలతో ప్రారంభమైన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...