రాజకీయం

Breaking: ఖమ్మం, నల్గొండ, మెదక్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం

తెలంగాణలో ఈ నెల10వ తేదీన నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో 2, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో...

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..కొద్ది గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం!

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఈ నెల10వ తేదీన నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు....

నేడే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..గెలుపు ఎవరిది?

తెలంగాణలో డిసెంబర్ 10న జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు మంగళవారం జరగనుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో 2,...
- Advertisement -

పీఆర్సీపై స్పందించిన ఏపీ ఉద్యోగ సంఘాలు..ఏమన్నారంటే

పీఆర్సీతో పాటు ఫిట్​మెంట్​పై ఏపీ ప్రభుత్వం వెల్లడించిన వివరాలపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. కేంద్ర ప్రభుత్వ స్కేల్స్ అమలుకు తాము వ్యతిరేకమని ఏపీ ఎన్జీవోల సంఘ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. తమ...

సిద్దిపేట జవాన్ మిస్సింగ్..ఆచూకి కోసం మూడు టీంలు: అడిషనల్ డీసీపీ

తెలంగాణ: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన సాయికిరణ్​రెడ్డి(22) కనిపించకుండా పోయాడు. సాయికిరణ్ రెడ్డి 15 నెలల క్రితం ఆర్మీ జవాన్ గా ఎంపికై పంజాబ్ ఫరిద్ కోట...

సీఎంకు పీఆర్సీ నివేదిక అందజేత..3 రోజుల్లోగా సీఎం జగన్ నిర్ణయం: సీఎస్‌ సమీర్‌శర్మ

పీఆర్‌సీపై కమిటీ నివేదికను సీఎంకు అందించామని ఏపీ సీఎస్‌ సమీర్ శర్మ వెల్లడించారు. పీఆర్‌సీపై ముఖ్యమంత్రి మూడు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. ఫిట్‌మెంట్‌పై...
- Advertisement -

ప్రధాని మోడీ కలల ప్రాజెక్ట్..పవిత్ర కాశీ విశ్వనాథ్​ కారిడార్​ ప్రత్యేకతలివే..!

పవిత్ర కాశీ విశ్వనాథ్​ కారిడార్​ ప్రారంభోత్సవానికి వారణాసి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు మోదీ. కాలభైరవ ఆలయంలో ప్రధాని పూజలు నిర్వహించారు. ప్రధాని మోదీ ప్రారంభించనున్న...

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..మరికాసేపట్లో సీఎం జగన్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఆర్సీపై ప్రభుత్వం ఓ ప్రకటన చేయనుంది. దీనిపై పది రోజుల్లో ప్రకటన చేయనున్నామని స్వయంగా...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...