తెలంగాణలో ఈ నెల10వ తేదీన నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో 2, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో...
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఈ నెల10వ తేదీన నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు....
తెలంగాణలో డిసెంబర్ 10న జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు మంగళవారం జరగనుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో 2,...
పీఆర్సీతో పాటు ఫిట్మెంట్పై ఏపీ ప్రభుత్వం వెల్లడించిన వివరాలపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. కేంద్ర ప్రభుత్వ స్కేల్స్ అమలుకు తాము వ్యతిరేకమని ఏపీ ఎన్జీవోల సంఘ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. తమ...
తెలంగాణ: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన సాయికిరణ్రెడ్డి(22) కనిపించకుండా పోయాడు. సాయికిరణ్ రెడ్డి 15 నెలల క్రితం ఆర్మీ జవాన్ గా ఎంపికై పంజాబ్ ఫరిద్ కోట...
పీఆర్సీపై కమిటీ నివేదికను సీఎంకు అందించామని ఏపీ సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. పీఆర్సీపై ముఖ్యమంత్రి మూడు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నివేదికను వెబ్సైట్లో ఉంచుతామన్నారు. ఫిట్మెంట్పై...
పవిత్ర కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవానికి వారణాసి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు మోదీ. కాలభైరవ ఆలయంలో ప్రధాని పూజలు నిర్వహించారు.
ప్రధాని మోదీ ప్రారంభించనున్న...
ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఆర్సీపై ప్రభుత్వం ఓ ప్రకటన చేయనుంది. దీనిపై పది రోజుల్లో ప్రకటన చేయనున్నామని స్వయంగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...