టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్దిపై మంత్రి ధర్మాన ప్రసాద్ రావు (Dharmana Prasad Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి....
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత...
టీడీపీ-జనసేన పొత్తు కుదిరిన రోజే వైసీపీ కాడి వదిలేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అభ్యర్థుల ఉమ్మడి జాబితాను ప్రకటన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ "‘రాష్ట్ర భవిష్యత్ కోసమే జనసేనతో ఈ కలయిక....
తెలుగుదేశం, జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇరుపార్టీల సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తన కుడి చేతికి రెండు ఉంగరాలు పెట్టుకుని కనిపిస్తున్నారు. అందులో ఒకటి తాబేలు ఉంగరం, రెండోది నాగ ప్రతిమ ఉంగరం. దీంతో ఆయన ఈ ఉంగరాలు...
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అరెస్ట్ అయ్యారు. మెగా డీఎస్సీ ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ 'ఛలో సెక్రటేరియట్' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా షర్మిల విజయవాడలోని కాంగ్రెస్ ఆఫీస్...
వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధం అంటే.. తాము మాత్రం యుద్ధం అంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. భీమవరం నియోజకవర్గ నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్...
ఎన్నికల వేళ అధికార వైపీపీకి (YCP) మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎంపీ, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) పార్టీకి రాజీనామా చేశారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...