హైదరాబాద్: సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సింగరేణి యాజమాన్యానికి గురువారం నోటీసు ఇచ్చింది....
సినిమా టికెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అలాగే పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం...
బెంగళూరు: నిన్న మొన్నటి దాకా పాత ఇనుముతో వ్యాపారం చేశాడు. అదృష్టం వెంటాడింది కోట్లకు అధిపతి అయ్యాడు. అంతేకాదు ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం ఈ విషయం కర్ణాటకలో చర్చనీయాంశమైంది....
తెలంగాణ: వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవం కానుంది. నామినేషన్ వేసిన ముగ్గురు స్వతంత్రులు నామపత్రాలు ఉపసంహరించుకున్నట్టు తెలుస్తుంది. దీనితో వరంగల్ ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.
మొగులయ్య..ఈ పేరు వినగానే మొదటగా మనకు బీమ్లానాయక్ పాట గుర్తొస్తుంది. ఈ పాట అంతలా ఆకట్టుకుంటుంది మరి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీలోని పాటను కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య పాడిన...
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. నిన్న రాత్రి హెల్త్ చెకప్లో పాజిటివ్గా నిర్దారణ అయినట్లు తెలిపారు. దీంతో పోచారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIGలో అడ్మిట్ అయ్యారు.
మూడు...
దేశంలోని పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించే..ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన"ను (పీఎంజీకేఏవై) వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...