ఏపీ అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది. దీనితో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య కామెంట్లు, కౌంటర్లు, సెటైర్లు నడిచాయి. అంబటి రాంబాబు,...
పార్లమెంట్లో కొత్త సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాతే ఆందోళనలు విరమిస్తామని, అప్పటి వరకు రైతుల నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్. పంటలకు కనీస...
జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు ప్రధాని మోదీ. గురునానక్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని. ఈ సందర్బంగా ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలపై కీలక ప్రకటన చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో మూడు వ్యవసాయ...
నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ సభాపతి మధుసూదనాచారి. మధుసూధనాచారి నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించినట్లు తెలుస్తుంది. మంత్రుల సంతకాలతో రాజ్భవన్కు దస్త్రం పంపిన తెలంగాణ ప్రభుత్వం. కౌశిక్రెడ్డి పేరు స్థానంలో మధుసూదనాచారిని సిఫార్సు చేసింది....
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీని తర్వాత ఉత్తరప్రదేశ్లోని మహోబా, ఝాన్సీలకు వెళ్తారు. ప్రధానమంత్రి కార్యాలయం ఏ మేరకు ట్వీట్ చేసింది.
ఈరోజు ఉత్తర ప్రదేశ్...
ఏపీలోని తిరుపతిని భారీ వర్షం ముంచెత్తుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. తిరుమల కొండల్లో కురిసిన భారీ వర్షంతో కపిల తీర్థం, మల్వాడి గుండం...
బిహార్లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 21 ఏళ్ల యువతి సర్పంచ్గా గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. షియోహర్ జిల్లాలోని కుషాహర్ పంచాయతీ తరపున అనుష్క పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి రీతా...
వరి కొనుగోలుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు చేసిన మహాధర్నాపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా యాసంగిలో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తామనేది త్వరలో నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. ఈ ఖరీఫ్లో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...