రాజకీయం

మాజీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

ఏపీ అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది. దీనితో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య కామెంట్లు, కౌంటర్లు, సెటైర్లు నడిచాయి. అంబటి రాంబాబు,...

పోరాటం ఆపేది లేదు: రైతు సంఘాలు

పార్లమెంట్​లో కొత్త సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాతే ఆందోళనలు విరమిస్తామని, అప్పటి వరకు రైతుల నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్​. పంటలకు కనీస...

Big Breaking: రైతులకు గుడ్ న్యూస్..మోదీ సంచలన ప్రకటన

జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు ప్రధాని మోదీ. గురునానక్‌ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని. ఈ సందర్బంగా ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలపై కీలక ప్రకటన చేశారు.  రైతుల ఆందోళన నేపథ్యంలో మూడు వ్యవసాయ...
- Advertisement -

Breaking News- నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా మాజీ సభాపతి

నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా మాజీ సభాపతి మధుసూదనాచారి. మధుసూధనాచారి నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించినట్లు తెలుస్తుంది. మంత్రుల సంతకాలతో రాజ్‌భవన్‌కు దస్త్రం పంపిన తెలంగాణ ప్రభుత్వం. కౌశిక్‌రెడ్డి పేరు స్థానంలో మధుసూదనాచారిని సిఫార్సు చేసింది....

మరికొద్ది సేపట్లో ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు?..అందరిలోనూ ఆసక్తి..

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీని తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని మహోబా, ఝాన్సీలకు వెళ్తారు. ప్రధానమంత్రి కార్యాలయం ఏ మేరకు ట్వీట్ చేసింది. ఈరోజు ఉత్తర ప్రదేశ్...

తిరుపతిని ముంచెత్తిన వర్షం..కొట్టుకుపోయిన వాహనాలు (వీడియో)

ఏపీలోని తిరుపతిని భారీ వర్షం ముంచెత్తుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. తిరుమల కొండల్లో కురిసిన భారీ వర్షంతో కపిల తీర్థం, మల్వాడి గుండం...
- Advertisement -

సర్పంచ్ ​గా 21 ఏళ్ల యువతి..ఎక్కడో తెలుసా?

బిహార్​లో ఇటీవల జరిగిన పంచాయతీ​ ఎన్నికల్లో 21 ఏళ్ల యువతి సర్పంచ్​గా గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. షియోహర్​ జిల్లాలోని కుషాహర్​ పంచాయతీ తరపున అనుష్క పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి రీతా...

సీఎం కేసీఆర్‌ ధర్నా దెబ్బకు దిగొచ్చిన కేంద్రం..ధాన్యం కొనుగోలుపై ఏమన్నదంటే?

వరి కొనుగోలుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు చేసిన మహాధర్నాపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా యాసంగిలో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తామనేది త్వరలో నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. ఈ ఖరీఫ్‌లో...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...