సీఎం కేసీఆర్ దేవుడి లాంటి వ్యక్తి అని..తమ నాయకుడిని విమర్శిస్తున్నారనే ఆవేదనతో రాజ్ భవన్ ఎదుట టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించారు. రాజ్భవన్ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్లోని ఇందిరా...
ఏపీలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో గురువారం మాట్లాడిన ఆయన 'ఈబీసీ' నేస్తం అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. జనవరి 9న...
బంగారు తెలంగాణలో మరో నిరుద్యోగి ప్రాణాలు వదిలాడు. నిజామాబాదు జిల్లా నవీపేట మండలం తడగామకు చెందిన చందు అనే యువకుడు ఉద్యోగం లేదని మనస్థాపం చెంది ఈనెల 16న పురుగుల మందు తాగాడు....
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ప్రారంభమైన ఈ ధర్నాలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ,...
పరువు నష్టం కేసుకు సంబంధించిన కేసు విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. రాఫెల్ ఫైటర్ జెట్ల ఒప్పందంపై 2018లో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన...
మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్ చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బుధవారం అమీర్ పేటలో యోధ డయోగ్నస్టిక్ సెంటర్...
యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు తిరిగి సంపాదించుకున్నది అలనాటి సతీసావిత్రి. అడవి బాట పట్టి మావోయిస్టుల చెర నుంచి తన భర్తను రక్షించుకుంది ఈ ఇంజనీర్ అజయ్ భార్య అర్పిత.
అసలు విషయం...
హైదరాబాద్: గవర్నర్ బిశ్వభూషణ్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఏఐజీ వైద్యులు తెలిపారు. గవర్నర్ బిశ్వభూషణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపిన ఏఐజీ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...