ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్డబ్ల్యూటీవో) నిర్వహించిన బెస్ట్ టూరిజం విలేజ్ పోటీల్లో భారత్ నుంచి తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామం ఎంపికైంది. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి,...
తెలంగాణ గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకుల సమావేశం ముగిసింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరికి...
తెలంగాణ గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకుల సమావేశం ముగిసింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్,...
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మరోసారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 18న ఇందిరాపార్క్లో తెరాస...
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మరోసారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలుపై...
ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టర్మ్-1 బోర్డు పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఓఎమ్మార్ విధానంలో CBSE ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఓఎమ్మార్ షీట్లలో బబుల్స్ను ఫిల్...
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాదు.. బురద సంజయ్, గుండా సంజయ్ అని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...