తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. శివారు ప్రాంతం శంషాబాద్లోని కొత్తగా నిర్మించిన ఆర్క్యన్ హాస్పిటల్...
తెలంగాణలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఊహించని చిక్కులు ఎదురుకానున్నాయి. తొమ్మిది జిల్లాల్లో స్థానిక సంస్థల ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీలు ప్రభుత్వ విధానంపై అసంతృప్తితో ఉన్నారు.
అసెంబ్లీ...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..దేశ స్వాతంత్య్రం కోసం పది సంవత్సరాలు జైల్లో మగ్గిన జవహర్...
సగం నెల గడుస్తున్నా తెలంగాణలో సెర్ప్ ఉద్యోగులకు జీతాలు అందలేదు. దీంతో సెర్ప్ ఉద్యోగుల కుటుంబాలు అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై తమకు జీతాలు తక్షణమే చెల్లించాలంటూ సెర్ప్ ఉద్యోగుల జెఎసి నేతలు...
బాలల దినోత్సవం సందర్భంగా టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు ఈరోజు ఏ బస్సులో ప్రయాణించినా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి...
తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యంను, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేస్తుంటే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని సమస్య పరిష్కారానికి చర్యలు...
రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి భారీ నష్టం జరుగుతుందని, అయినప్పటికీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే నివేదిక వెల్లడించింది. గత ఎన్నికల్లో గెలిచిన...
ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు స్కూళ్లు మూసివేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా 100 శాతం ఇంటి నుంచే విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. భవన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...