నేటితో రాజ్యసభ నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. ఏపీలో రాజ్యసభ(AP Rajya Sabha) ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. మూడు సీట్లకు వైసీపీ నుంచి ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. వైవి సుబ్బారెడ్డి, మేడా...
ఛలో నల్గొండ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. శాసనసభలో ప్రాజెక్టులపై చర్చ చేపడితే మాత్రం కాళేశ్వర్ రావు రారని...
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం 'ఛలో నల్గొండ' కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్(KCR).. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సభ ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి,...
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ విధానాలను, వైఫల్యాలను ఎండగడుతున్నారు. తాజాగా ఎన్నికల సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని తప్పు...
మాజీ మంత్రి హరీష్రావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా "హరీష్రావు కష్టపడతారని కానీ బీఆర్ఎస్...
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) బలపరీక్షలో నెగ్గారు. విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్కు మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలుండగా.. 122 మంది మద్దతు...
ఎన్నికల వేళ వైసీపీకి షాక్లు మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆ పార్టీ ఎమెల్సీ జంగా కృష్ణమూర్తి (Janga Krishna Murthy) సీఎం జగన్పై ధిక్కార స్వరం వినిపించారు. సీఎం జగన్(CM...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...