హైదరాబాద్: తెలంగాణ రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నగరంలోని ఇందిరాపార్కు వద్ద దీక్ష ప్రారంభించారు. ‘రైతు వేదన’ పేరుతో చేపట్టిన ఈ దీక్ష 72గంటల పాటు...
నీలోఫర్ ఆసుపత్రిలో అప్ గ్రేడ్ చేసిన వంద పడకల ఐసీయీ వార్డును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..హైసీయా, నిర్మాణ్ సంస్థలు...
ఏపీ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాలను రాష్ట్ర ప్రభుత్వం కత్తిరిస్తోంది. బయోమెట్రిక్ హాజరు నమోదు కాని రోజులన్నిటికీ జీతాలను నిలిపేస్తోంది. అక్టోబరు నెలలో సచివాలయ ఉద్యోగుల్లో సగం మంది సగం వేతనాలే...
ఇన్స్పెక్టర్ రాజేశ్వరి ఈ పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతోంది. ఓ వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నం అందరి చేత ప్రశంసల వర్షం కురిపిస్తుంది. తమిళనాడులో వరద సహాయక చర్యల్ని దగ్గరుండి...
స్థానిక సంస్థల కోటా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల అధికారిక ప్రకటన..
విజయనగరం - రఘురాజు
విశాఖ - వరుదు కల్యాణి
విశాఖ - వంశీ కృష్ణ యాదవ్
తూ:గో - అనంత ఉదయ్ భాస్కర్
కృష్ణా -...
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు ఏపీలోని నెల్లూరు జిల్లాకు రానున్నారు. నేటి నుంచి మూడ్రోజుల పాటు జిల్లాలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు....
హుజూరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చేలా గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం హుజూరాబాద్ లో పని చేసిన వివిధ కులసంఘాల...
ఏపీ శాసనమండలిలో అధికార వైసీపీ పూర్తి మెజార్టీ సాధించబోతోంది. అసలు శాసన మండలి వద్దు..రద్దు చేద్దామంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన వైసీపీ..ఇప్పుడు పూర్తి మెజార్టీతో అటు శాసనసభలో ఇటు శాసన మండలిలోనూ పూర్తి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...