శబరిమల అయ్యప్ప ఆలయం తిరిగి తెరుచుకుంది. ప్రత్యేక పూజల కోసం ఒక్కరోజు మాత్రమే ఆలయాన్ని తెరిచారు. ముందస్తు బుకింగ్ చేసుకున్న భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. నవంబర్ 15న ఆలయం పూర్తి స్థాయిలో తెరుచుకోనుంది.
కాగా...
తెలంగాణలో ఉత్కంఠగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. ముందుగా అందరూ అనుకున్నట్లుగానే ఫలితాలు వెలువడ్డాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. ఆ...
హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగిసింది. హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించారు. ఒకటి రెండు మినహా అన్ని రౌండ్లలో ఈటల స్పష్టమైన ఆధిక్యాన్ని పొందారు....
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో తగ్గేదేలే అంటున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. వరుసగా అన్ని రౌండ్లలోనూ ఆధిక్యం కనబరుస్తున్న రాజేందర్. తాజాగా 21వ రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి ఈటెల 1720...
హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల్లో మళ్లీ ఈటల రాజేందరే పైచేయి సాధించారు. 20 రౌండ్లోనూ దూసుకుపోయారు. ఈ రౌండ్లో ఈటల 1,474 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 20 రౌండ్లో ఈటలకు మొత్తం 5,269 ఓట్లు...
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో తగ్గేదేలే అంటున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. వరుసగా అన్ని రౌండ్లలోనూ ఆధిక్యం కనబరుస్తున్న రాజేందర్. తాజాగా 19వ రౌండ్ లోనూ ఆయన దుమ్ములేపారు. ఈ రౌండ్...
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో తగ్గేదేలే అంటున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. వరుసగా అన్ని రౌండ్లలోనూ ఆధిక్యం కనబరుస్తున్న రాజేందర్. తాజాగా 18వ రౌండ్ లోనూ బీజేపీ లీడ్ లో ఉంది....
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా ఓట్లు లెక్కింపు కొనసాగుతుంది. ఫలితాల్లో రౌండ్ రౌండ్కు బీజేపీ దూసుకుపోతోంది. తాజాగా 17వ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1423 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఈటెల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...