విశాఖ ఉక్కు ఉద్యమంలో జనసేనాని భాగం కానున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..కేంద్రంపై తన గళం వినిపించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం...
ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ రాజధాని రోమ్లో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ..మోదీకి సాదర స్వాగతం పలికారు. గౌరవ వందనం నడుమ మోదీ జీ20 సమావేశ...
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్మిశ్రాకు భువనేశ్వర్లో చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్పై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతలు కొందరు కోడి గుడ్లతో దాడి చేశారు. నల్ల బ్యాడ్జ్లను ప్రదర్శిస్తూ...
తెలంగాణ: హుజురాబాద్ లో శనివారం ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీవీ ప్యాట్ల తరలింపులో విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఈవో శశాంక్ గోయల్ స్పందించారు. వీవీ ప్యాట్ల తారుమారుపై వివరణ ఇవ్వాలని...
తమిళనాడు సీఎంగా అధికారం చేపట్టినప్పటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న స్టాలిన్. తమిళనాడులో తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరూ ఊహించని విధంగా తన పాలనను కొనసాగిస్తున్నారు. ఎవరి...
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు...
తెలంగాణ: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లు చైతన్యం చాటారని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. హుజూరాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లందరికీ...
కరీంనగర్ లో వివి ప్యాడ్ ల గోల్ మాల్ జరిగిందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. నడిరోడ్డుపై వివి ప్యాడ్ లు కారులోకి మార్చారని ఆరోపించారు. మొదటి నుంచి ఎన్నికల నిర్వహణపై పలు అనుమానాలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...