హుజూరాబాద్లోప్రైవేటు వాహనంలో వీవీ ప్యాట్ తరలింపు ఆందోళనకు దారి తీసింది. పోలింగ్ ముగిశాక...భారీ భద్రత మధ్య తరలించాల్సిన వీవీ ప్యాట్ని ఓ వ్యక్తి ప్రైవేటు వాహనంలో తీసుకువెళ్లడం చర్చనీయంగా మారింది. ప్రభుత్వ వాహనంలో...
హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో ప్రధాన పార్టీలకు సవాల్గా మారింది. ఇప్పటికే ఎవరికి వారు జనం మధ్యకు వెళ్లి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పోటాపోటీ ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా తంటాలు...
ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ చిన్న పాటి ఘర్షణలు తప్ప మొత్తం మీద ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్లో ఉన్న వారికి ఓటు...
తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ చిన్న పాటి ఘర్షణలు తప్ప ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ఎన్నికల...
హుజూరాబాద్ లో పోలింగ్ జోరుగా కొనసాగుతుంది. గంట గంటకు ఓటింగ్ శాతం పెరుగుతుంది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అప్పటివరకు క్యూలో వున్నవారికి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం...
బీజేపీ పార్టీపై, వి6 న్యూస్, రాజ్ న్యూస్ ఛానెల్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. బీజేపీ అభ్యర్థి మీడియాతో మాట్లాడటం, కార్యకర్తలు ప్రచారం చేయడం అంశాలపై మెయిల్...
తెలంగాణ: హుజూరాబాద్ లో పోలింగ్ కొనసాగుతుంది. అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జమ్మికుంట మండలం కోరపల్లిలో టెన్షన్ నెలకొంది. టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు...
ఏపీ కడప జిల్లా బద్వేలు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా..మధ్యాహ్నం మూడు గంటల వరకు 44.82 శాతం పోలింగ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...