హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం 7 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఉండడంతో ఓటింగ్ శాతం పెరిగే...
ఏపీ: కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నిక సందర్భంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ శ్రేణులకు పోలీసులు సహకరిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఇదే విషయాన్ని...
ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుండగా..మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. బద్వేల్ ఉపఎన్నిక పోరులో మొత్తం 15 మంది...
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా రాజేందర్ పోలింగ్ బూత్ వద్ద ప్రచారాన్ని నిర్వహించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. కమలాపూర్ మండలంలోని పోలింగ్ బూత్ నెం.262లో...
ఓటు వినియోగించుకున్న తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డిని పలు గ్రామాలలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై ఆయనను మీడియా ప్రశ్నిస్తే..ఏ మాత్రం స్పందించకుండా గెల్లు అక్కడినుంచి వెళ్లిపోయారు.
హుజూరాబాద్...
హుజురాబాద్ ఎన్నికల సంఘటనలపై గాంధీ భవన్ లో మాజీ ఎంపీ రాజయ్య సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ..హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారుతుంది. అంగట్లో కొన్నట్లు ఓటర్లని కొంటున్నారు. మద్యం...
తెలంగాణ: హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. వీణవంకలో ఓటర్లు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ సెంటర్ వద్దకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు...
తెలంగాణ: హుజూరాబాద్ నియోజకవర్గం ఘన్ముక్లలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెరాస శ్రేణులతో కలిసి మరోసారి ఘన్ముక్లకు కౌశిక్రెడ్డి రాగా..కౌశిక్రెడ్డిని భాజపా శ్రేణులు అడ్డగించాయి. మళ్లీ మళ్లీ ఎందుకు వస్తున్నారంటూ భాజపా శ్రేణులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...