ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు గాంచిన యాదాద్రి ఆలయ పున: ప్రారంభ తేదీ ఖరారైంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంతో మార్చి 28, 2022న ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు....
యాదాద్రి పుణ్యక్షేత్రం పునః ప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో..తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం మధ్యాహ్నం యాదాద్రిలో పర్యటించారు. దాదాపుగా పూర్తి కావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని...
తెలంగాణ: హుజూరాబాద్లో తెరాస కచ్చితంగా గెలుస్తుందని పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్లో భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈటల కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని విమర్శించారు....
ఉత్తరాఖండ్లో కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటి వరకు 16 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వరుసగా మూడవ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్లో నెలకొన్న పరిస్థితిపై ప్రధాని...
వదిలిన బాణం..విడిచిన మాట రెండూ డేంజరే.. ఎక్కడ టంగ్ స్లిప్ అయినా కూడా ఈ సోషల్ మీడియా యుగంలో ఓ ఆట ఆడుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు
స్టేషన్ ఘన్...
ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో...
హుజూరాబాద్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో చాలా మార్పులోస్తాయని, పార్టీలో తిరుగుబాటు తప్పదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన సీఎల్పీలో మీడియా తో చిట్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...