రేపు సెలవుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 'మిలాద్ ఉన్ నబీ' సందర్భంగా సెలవును ప్రకటించింది. ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు సీఈవో సూచన మేరకు బుధవారానికి బదులుగా మంగళవారాన్ని...
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం చనిపోయారనే పోస్టులు వైరల్ అవుతున్నాయి. కాగా...
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో సోమవారం తెలంగాణ భవన్ లో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి కండువా కప్పిన కేసీఆర్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు....
హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. హైదరాబాద్ మంత్రి అండతో ఉప్పల్లో చౌరస్తాలో అనుమతి లేని చోట అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటూ..ట్వీట్ చేసిన రేవంత్.. దాన్ని కేటీఆర్కు ట్యాగ్...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రికి వెళ్తున్నారు. ఉదయం 11.30 గంటలకు ఆయన హైదరాబాదులోని ప్రగతి భవన్ నుంచి యాదాద్రికి బయల్దేరనున్నారు. తన పర్యటన సందర్భంగా యాదాద్రి నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులను...
కొంతకాలంగా రాజకీయంగా నిస్తేజంగా ఉన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉన్నట్టుండి జిల్లా రాజకీయ క్షేత్రంపై తళుక్కున మెరిశారు. సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ సీనియర్ దళిత నాయకుడికి టీఆర్ఎస్ అధిష్టానం...
మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ సీనియర్ లీడర్ కర్నె ప్రభాకర్ కు అవమానం జరిగింది. లిస్టులో పేరు లేదంటూ తెలంగాణ భవన్ లోకి ఆయనను పోలీసులు అనుమతించలేదు. టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరుకావాల్సి...
సజ్జనార్ టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. దసరా వేళ అధిక చార్జీలు లేకుండా బస్సులను నడిపి శబాష్ అనిపించుకున్నారు. ఇక బస్టాండ్లో స్టాళ్లు పెట్టి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...