పంజాబ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ క్రికెటర్ నవ్యజోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని కలుసుకున్న అనంతరం తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. సిద్ధూ తన రాజీనామా ప్రకటించిన ఒక...
ఏపీ: దసరా పండగ తర్వాత శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా (పవర్ కట్) ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమల్లోకి వస్తాయని . పల్లెటూర్లలో సాయంత్రం 6 నుంచి 10 లోపు మూడు గంటలు...
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి హైకోర్టు ఫస్ట్ కోర్టు హాలు వేదిక కానున్నది. కొత్త న్యాయమూర్తులతో హైకోర్టు...
రబీ సాగు సీజన్లో రైతులకు పోషకాలతో కూడిన ఎరువులు సరసమైన ధరకు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-మార్చి కాలంలో ఫోస్ఫాటిక్, పొటాసిక్ ఎరువులపై...
దేశంలో బొగ్గు నిల్వల కొరతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. పంజాబ్, యూపీ, కేరళ, బిహార్ ప్రభృత రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని ప్లాంట్లు మూతపడగా, తక్కినవి సగం సామర్థ్యంతోనే నడుస్తుండటం పొంచి ఉన్న...
ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నాలుగు నోటిఫికేషన్లను జారీ చేసింది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు...
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉప సంహరణ పర్వం ముగిసింది. నామినేషన్ల ఘట్టంలో కీలకమైన గుర్తుల కేటాయింపుల ప్రక్రియ నేటి సాయంత్రం జరగనుంది. నామినేషన్ వేసిన 61 మందిలో 42 మంది నామపత్రాలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...