టీపీసీసీ ఛీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత నిత్యం సభలు, సమావేశాలు పెడుతూ దూకుడు పెంచుతున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అదును దొరికితే చాలు...
ఏకగ్రీవ గ్రామ పంచాయితీలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో గ్రామ పంచాయతీలు దివాళా తీశాయని ఆరోపించారు. ఒక వ్యక్తిపై సగటున రూ.650 ఖర్చు...
జనం బాట పట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు...
హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఈరోజు మధ్యాహ్నం హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. మొదట రామాలయంలో పూజల అనంతరం ఆయన నామినేషన్ వేశారు. కాగా...
ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతను రెండేళ్ల పాటు ఆయన కేబినెట్ హోదాలో కొనసాగనున్నారు. గత మంగళవారం ముఖ్యమంత్రి...
ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా నామినాషన్ దాఖలుకు అక్టోబర్ 8వ తేదీ తుదిగడువు. నామినేషన్ల ఉప సంవసంహరణకు అక్టోబర్ 13...
పీఈటీ అభ్యర్థుల ముట్టడితో తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులంతా బస్సులో వచ్చి అసెంబ్లీ వద్దకు వచ్చి ఒక్కసారిగా ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న...
మోదీ సర్కార్ మరో రెండు పథకాలకు నేడు శ్రీకారం చుట్టనుంది. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 , అమృత్ 2.0 పథకాలను న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఉదయం 11 గంటలకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...