వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల హుజురాబాద్ బైపోల్ లో తన వ్యూహం మార్చినట్లు తెలుస్తుంది. గతంలో హుజురాబాద్ లో పోటీ చేయబోమని చెప్పిన షర్మిల, బైపోల్ ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని...
హైదరాబాద్: తీవ్ర నష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు కొత్త ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో వేగంగా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో..ఆర్టీసీ బస్సుల రంగులు మారబోతున్నాయి. బస్సులు చూడగానే ఆకట్టుకునేలా కనిపించాలని...
బాపట్లలో పుట్టిన నాకు బూతులు రావా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. వారికి భయం అంటే ఏంటో చూపిస్తానని, నేర్పిస్తానని అన్నారు. వైసీపీ గ్రామ సింహాలు...
కేసీఆర్ పథకాలు పైన పటారం- లోన లోటారం అన్నట్లు ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్...
కరోనా కారణంగా మరోసారి భారత్ లో అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని అక్టోబర్ 31 వరకు పొడిగిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అన్ని ఎయిర్లైన్స్ సంస్థలకు,...
తెలంగాణ:హుజురాబాద్ ఉపఎన్నిక నగారా మోగిందో లేదో ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కు...
గత వేసవిలో అర్చకుల జీతాన్ని పెంచిన ఏపీ సర్కార్ మరోసారి వారి జీతాన్ని 25 శాతానికి పెంచుతూ సీఎం జగన్ తీపి కబురు చెప్పారు. సీఎం నిర్ణయం పట్ల ఆలయాల అర్చకులు హర్షం...
టీఆర్ఎస్ సర్కార్ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ లకు తీపి కబురు అందించింది. వారికి ఇచ్చే గౌరవ వేతనాన్ని మరోసారి పెంచుతూ తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...