అమెరికా సేనలు అఫ్గనిస్తాన్ ను వీడిన తర్వాత అక్కడ తాలిబన్ల పాలన మొదలైంది. దీంతో అక్కడ ప్రజలు ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వెళుతున్నారు. ఇక చాలా మంది ఇతర దేశాలకు...
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు పరాభవం ఎదురైంది. రైతుల కోసం చేపట్టిన భారత్ బంద్ లో పాల్గొనేందుకు యత్నించిన కోదండరాంను పోలీసులు అడ్డగించారు. ఈ సందర్భంగా ఆయన పాయింట్ చింపేశారు....
ఫిల్మ్ నగర్ లోని క్యూబా డ్రైవ్ ఇన్ లో ఏర్పాటు చేసిన ఫిష్ బైట్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర టూరిజం శాఖా మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధి గా హాజరయ్యారు....
చాయ్ అమ్ముకునే స్ధానం నుంచి ప్రధాని అయ్యే వరకూ నరేంద్రమోడీ ముందుకు సాగారు. ఆయన జర్నీలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ప్రశంసలు ఉన్నాయి. నరేంద్ర మోదీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్ లోని...
అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అంతా బాగానే ఉంటుంది కానీ ఏదైనా మార్పు జరిగితే దాని ఎఫెక్ట్ మిగిలిన వాటిపై కూడా పడుతుంది. ఇప్పుడు ఈ విషయంలో అందరూ అదే అంటున్నారు.పాకిస్థాన్ లో అంతర్జాతీయ...
సంతోషంగా ఆనందంగా అడవిలో ఉండే జంతువులని వేటగాళ్లు చంపేస్తూ ఉంటారు. వాటి చర్మం గోర్లు కొమ్ములు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన అవయవాలు దోచేసి డబ్బు చేసుకుంటారు. అయితే కొందరు దీని నుంచి...
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమయ్యాక అక్కడ దారుణమైన పరిస్దితులు కనిపిస్తున్నాయి. అప్పటి వరకూ లగ్జరీగా బతికిన వారు అందరూ కూడా ఒక్కసారిగా తమ జీవితం తలకిందులు అయింది అని అంటున్నారు . చేతిలో చిల్లిగవ్వ...
అటవీ అధికారులు, సిబ్బందిపై దాడిని ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడులు చేయటం సమంజసం కాదు
పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది
జయశంకర్ భూపాలపల్లి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...