రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి ఏమిటి అంటే .దేశంలోని 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఏపీ బీజేపీ మాజీ ఎంపీ హరిబాబును మిజోరం గవర్నర్గా నియమించారు. ఆయనకు సముచిత స్ధానం...
నూతనంగా ఎన్నికైన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మంగళవారం ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావును కలిశారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమే అని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఇప్పటికే రేవంత్ రెడ్డి మీడియా అధినేతలైన...
మనం మూడు పూటలా తిండి తింటున్నాం అంటే దానికి రైతే కారణం. ఆ రైతు పంట పండించకపోతే మనకు తినడానికి ఆహారం కూడా ఉండదు. అందుకే రైతే దేశానికి వెన్నుముక అంటారు. మన...
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్యను నేటి పాలకులు విస్మరిస్తున్నారని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం(GMPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ విమర్శించారు. ఆదివారం మేడ్చల్ జిల్లా కేంద్రంలోని...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు రేవంత్ రెడ్డి సిఎం కేసిఆర్, ఆయన తనయుడు మంత్రి కేటిఆర్ మీద తీవ్రమైన వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆదివారం తన ఎంపీ ఆఫీసులో జరిగిన మీడియా...
ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు దేశానికి తలమానికంగా తయారవుతున్నాయని, పల్లె ప్రగతి ద్వారా పరిశుభ్రత, పచ్చదనంతో విలసిల్లుతున్నాయని, స్వయం సమృద్ధ ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ -...
''తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాని రెచ్చగొట్టి రాజకీయ లభ్ది పొందాలని చూస్తున్నారు. వీరిద్దరి డ్రామాలని ప్రజలు గ్రహించాలి'' అని...
హైదరాబాద్: ఎమ్మెల్యేను కొనబోయి దొరికిన దొంగవి.. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని బ్లాక్ మెయిలర్ గా ఎదిగిన నేతవు నువ్వేనంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...