ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు బహిరంగ లేఖ రాశారు. సిఎం జగన్ కు రాసిన లేఖను కింద యదాతదంగా ప్రచురిస్తున్నాం. చదవండి....
తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు సొమ్మును రైతులు విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల క్రింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది....
కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ సమయంలో కొందరు లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేశారు. రోడ్లపైకి వాహనాలతో వచ్చారు. సరైన ఆధారాలు చూపించకుండా అవవసరంగా రోడ్లపైకి...
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నాటినుంచి నేటివరకు ఏడేళ్ల కాలంలో అనునిత్యం ఎక్కడో ఒకచోట ఒక వ్యక్తికి పాలాభిషేకాలు జరిగాయి. ఆయనెవరో కాదు తెలంగాణ సిఎం కేసిఆర్. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత వందలసార్లు...
తెలంగాణ జర్నలిస్ట్ ల అధ్యయన వేదిక ఏర్పాటు ..
సోమవారం నాడు TNGO భవన్ లో తెలంగాణ జర్నలిస్ట్ ల అధ్యయన వేదిక ఏర్పాటు చేసారు తెలంగాణ జర్నలిస్టులు. రాష్ట్రంలో వివిధ అంశాలు ,...
వరంగల్ అర్బన్ జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయం ప్రారంభించడానికి వచ్చిన సిఎం కేసిఆర్ కు నిరసన సెగ తాకింది. వరంగల్ కొత్త కలెక్టర్ కార్యాలయం వెళ్లే దారిలో నిరుద్యోగ యువకులు సీఎం కాన్వాయ్...
ఖమ్మం ఎంపీ, టిఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఇటీవల దాడులు చేసింది. ఈటల రాజేందర్ బిజెపిలో చేరుతున్న క్రమంలో...
కాళ్లు మొక్కే కల్చర్ తెలంగాణలో బాగా పెరిగిపోయినట్లు కనబడుతన్నది. గతంలో సిఎం కేసిఆర్ రాష్ట్రపతి హోదాలో తెలంగాణకు వచ్చిన సందర్భంలో దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ కాళ్లు మొక్కారు. గవర్నర్ గా పనిచేసిన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...