కరోనో మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు అడ్డగోలుగా పెరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. పెట్రోల్ ధరల పెంపును...
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గం హుజూరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా తనకున్న పరిచయస్తులను కలుసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు టిఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. మిగతావారిని తనతోనే ఉండేలా కసరత్తు...
ఇకపై గుండె జబ్బులకూ ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్యం అందించనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ ఆసుపత్రిలలో గుండె జబ్బులకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు...
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గం హుజూరాబాద్ లో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలు, కార్యకర్తలు, సన్నిహితులతో మాట్లాడుతున్నారు. బుధవారం నియోజకవర్గంలోని ఇల్లంతకుంటలో మీడియా సమావేశంలో ఈటల మరోసారి...
మన దేశంలో ఇప్పుడు కరోనా టీకా కొవాగ్జిన్ భారత్ బయోటెక్ నుంచే వచ్చింది. ఇక దేశ వ్యాప్తంగా అన్నీ రాష్ట్రాలకు దీనిని పంపిస్తున్నారు. అయితే కొవాగ్జిన్ను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్కు భద్రత...
తెలంగాణలోో వైయస్ షర్మిల పెట్టబోతున్న పార్టీ పేరు దాదాపు ఖరారు అయింది. వైయస్ షర్మిల అధికారికంగా ప్రకటన చేయక పోయినా ,ఎన్నికల కమీషన్ సమాచారం మేరకు పార్టీ పేరు వైయస్ ఆర్ తెలంగాణ...
భారత జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవరాలు ఆశిష్ లతా రాంగోబిన్ దక్షిణాఫ్రికాలో మోసం, ఫోర్జరీ కేసులో దోషిగా తేలారు. దీంతో అక్కడి న్యాయస్థానం ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
గాంధీజీ మనవరాలు, దక్షిణాఫ్రికాలోని ప్రముఖ...
ముంబై: మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీనటి నవనీత్ కౌర్ రాణాకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికేట్ను రద్దు చేయడంతో పాటు 2 లక్షల రూపాయల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...